Thursday, May 27, 2010

వేణువై వచ్చాడు భువనానికి - గాలియై పోయాడు గగనానికీ..!!


ఈ భూవలయం మీద హుందాగా ,అందంగా , గర్వంగా ,ఆదర్శంగా తిరిగిన మనిషి , నవీనబ్రహ్మర్షి వేటూరి ....
అక్షరలోకంలో మీరు వారగా నిలబడి పువ్వుల్ని పూయిస్తున్నప్పుడు ,ఆ పక్క నుంచి వెళుతూ హాయి పొందిన వారిలో నేను ఒకణ్ని,హృదయం ఉన్నవాడవు ,అదునూ పొదునూ ఎరిగిన వాడవూ, పాటతో తెలుగుదనం ,వెలుగుదనం కలిపి పంచిన వాడవు , అజరామరమైన మీ పాట తరతరాలు వింటారు, కల(ళ)లు కంటారు....
మీ అత్మకు శాంతి చేకురాలని కోరుకొంటూ .... రాజ్..



No comments: